AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Friday, September 29
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»ఆంధ్రప్రదేశ్»అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు..
    ఆంధ్రప్రదేశ్

    అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు..

    By ain userSeptember 19, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.

    విజయవాడ సత్యనారాయణపురంలో బీజేపీ చేపట్టిన ప్రజా పోరు యత్ర సభను సోము వీర్రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలపై విమర్శలు చేశారు. ‘‘పోలవరంపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు. నిర్వాసితుల లెక్కలు ఇప్పటివరకు కేంద్రానికి ఇవ్వలేదు. తమ తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే పోలవరంపై మాతో చర్చకు రావాలి. జగన్ సీఎం అయ్యాక ప్రజల్లోకి రావడమే మానేశారు. అప్పుడప్పుడు అసెంబ్లీలో మాత్రమే జగన్ కనిపిస్తారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ

    Type above and press Enter to search. Press Esc to cancel.