AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Monday, January 30
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • రాశి ఫలాలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»ప్రపంచం»వన్డేల్లో ఆ ఘనత సాధించిన ధావన్, కోహ్లీ తర్వాతి స్థానంలో స్మృతి మంధాన
    ప్రపంచం

    వన్డేల్లో ఆ ఘనత సాధించిన ధావన్, కోహ్లీ తర్వాతి స్థానంలో స్మృతి మంధాన

    By ain userSeptember 22, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల వన్డేల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇంగ్లండ్ తో ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తోనే స్మృతి మంధాన 3,000 పరుగులు చేసిన ఘనతను సాధించింది. మిథాలీ రాజ్ ఈ ఘనతను 88 వన్డే ఇన్నింగ్స్ లో సాధిస్తే, స్మృతి మంధాన 76 ఇన్నింగ్స్ లోనే సాధించింది. స్మృతి మంధాన యావరేజ్ 43+గా ఉంది. స్ట్రైక్ రేట్ 85. మహిళల వన్డేల్లో ఆమె భారత్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ
    • రాశి ఫలాలు

    Type above and press Enter to search. Press Esc to cancel.