Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp టీ20లలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.